జూనియర్ తాజా చిత్రం లో జై లవకుశ లో మూడు పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెల్సిందే ఇప్పటికే జై రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ ఆకట్టుకోగా, జై లవ కుశ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా దసరా సందర్భంగా సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈరోజు రాఖి సందర్భాంగా చిత్ర యూనిట్ ‘ లవ ‘ కు సంబదించిన లుక్ ను రిలీజ్ చేసారు. జై లో ఘూబిరంగా కనిపించిన ఎన్టీఆర్ , లవ కుమార్ లో మాత్రం చాల కూల్ గా కనిపించి అమ్మాయిల మనసులను దోచేశాడు
ఎన్టీఆర్ కు జోడిగా రాశీఖన్నా, నివేదా థామస్ నటిస్తుండగా , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలున్నాయి. కేవలం యుఎస్ హక్కులను దాదాపు రూ. 10.5 కోట్లు పెట్టి దక్కించుకున్నారని తెలుస్తుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
No comments:
Post a Comment